✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bihar Assembly Elections Frist Phase Polling: గురువారం బిహార్ మొదటి దశ పోలింగ్‌- తేజస్వి నుంచి తేజ్ ప్రతాప్ తలరాత మార్చనున్న ఓటర్లు

Khagesh   |  05 Nov 2025 05:59 PM (IST)
1

తారాపూర్ సీటు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయనకు ఆర్జేడీకి చెందిన అరుణ్ కుమార్ సాహోతో పోటీ ఉంది. జన సురాజ్కు చెందిన సంతోష్ కుమార్ సింగ్ కూడా బరిలో ఉన్నారు.

Continues below advertisement
2

మొదటి దశలోని 10 వీఐపీ స్థానాల గురించి మాట్లాడితే, ఇందులో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, సామ్రాట్ చౌదరి ముఖ్యమైన పేర్లు.

Continues below advertisement
3

మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు మంగళ్ పాండే (సివాన్), నితిన్ నవీన్ (బాంకీపూర్), సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ సిన్హా (లఖిసరాయ్), జీవేశ్ మిశ్రా (జాలే), సంజయ్ శరావగి (దర్భంగా అర్బన్) ఉన్నారు. జేడీయూకి చెందిన 5 మంది మంత్రులు విజయ్ కుమార్ చౌదరి (సరాయ్ రంజన్), శ్రవణ్ కుమార్ (నలందా), మదన్ సహాని (బహదూర్‌పూర్) మరియు మహేశ్వర్ హజారీ (కళ్యాణ్‌పూర్) కూడా బరిలో ఉన్నారు.

4

ఆర్జేడీ సాంప్రదాయ నియోజకవర్గం రాఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్డీఏకు చెందిన సతీష్ యాదవ్ ఆయనకు సవాలు విసురుతున్నారు.

5

మోకామా స్థానం ఇద్దరు బలవంతుల పోరాటం కారణంగా వార్తల్లో నిలిచింది. జేడీయూకు చెందిన అనంత సింగ్, ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవి (సూర్యభాన్ సింగ్ భార్య)తో పోటీ పడుతున్నారు.

6

ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ అళినగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె ఆర్జేడీకి చెందిన వినోద్ మిశ్రాతో పోటీ పడుతున్నారు.

7

భోజ్‌పురి స్టార్ కేసరి లాల్ యాదవ్ ఛప్రా నుంచి ఆర్జేడీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీకి చెందిన చోటి కుమారి, స్వతంత్ర అభ్యర్థి రాఖీ గుప్తా పోటీగా ఉన్నారు.

8

ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా 2010 నుంచి లఖిసరాయ్ నుంచి వరుసగా గెలుస్తున్నారు. కాంగ్రెస్‌ చెందిన అమరేష్ కుమార్ ఆయనకు సవాలు విసురుతున్నారు.

9

తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ నుంచి విడిపోయి మహువా నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన పోటీ ఆర్జేడీకి చెందిన ముఖేష్ రోషన్, ఎల్జేపీకి చెందిన సంజయ్ సింగ్‌తో ఉంది.

10

బేగుసరాయ్ సీటు ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా ఉండేది. ఇప్పుడు బీజేపీకి చెందిన కుందన్ కుమార్, కాంగ్రెస్కు చెందిన అమితా భూషణ్ మధ్య పోటీ ఉంది.

11

పాట్నాలోని బ్యాంకిపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన నితిన్ నవీన్ వరుసగా గెలుస్తున్నారు. ఈసారి ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తా ఆయనకు పోటీగా ఉన్నారు.

12

బిజెపి మంత్రి సంజయ్ సరావగి దర్భంగా నుంచి బరిలో ఉన్నారు. జన సురాజ్ మాజీ ఐపిఎస్ ఆర్కె మిశ్రా, విఐపికి చెందిన ఉమేష్ సహని కూడా ఎన్నికలను ఆసక్తికరంగా మారుస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎలక్షన్
  • Bihar Assembly Elections Frist Phase Polling: గురువారం బిహార్ మొదటి దశ పోలింగ్‌- తేజస్వి నుంచి తేజ్ ప్రతాప్ తలరాత మార్చనున్న ఓటర్లు
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.