బిహార్ ఎన్నికలు 2025
(Source: ECI | ABP NEWS)
పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
ABP Desam Updated at: 19 Oct 2022 05:14 PM (IST)
1
పల్నాడులో వరదలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తిమ్మాపురం, నాదేండ్ల మండలంలో పంట పొలాలను పరిశీలించారు.
3
తమ కష్టాలు చెప్పుకొని బోరుమన్న రైతులు- లక్షల్లో నష్టపోయామంటూ వాపోయారు రైతులు
4
రైతులు బాధ విన్న చంద్రబాబు... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
5
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి చోద్యం చూస్తందని మండిపడ్డారు.
6
వ్యవసాయానికి మోటార్లు పెడుతూ రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని ధ్వజమెత్తారు.
7
పత్తి పంటకు 30వేలు, మిర్చికి 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
8
రైతులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
9
పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు
10
ఇలాంటివిప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు.