✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
202
NDA
35
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • విజయవాడ
  • పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

ABP Desam Updated at: 19 Oct 2022 05:14 PM (IST)
1

పల్నాడులో వరదలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

తిమ్మాపురం, నాదేండ్ల మండలంలో పంట పొలాలను పరిశీలించారు.

3

తమ కష్టాలు చెప్పుకొని బోరుమన్న రైతులు- లక్షల్లో నష్టపోయామంటూ వాపోయారు రైతులు

Continues below advertisement
4

రైతులు బాధ విన్న చంద్రబాబు... ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

5

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి చోద్యం చూస్తందని మండిపడ్డారు.

6

వ్యవసాయానికి మోటార్లు పెడుతూ రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని ధ్వజమెత్తారు.

7

పత్తి పంటకు 30వేలు, మిర్చికి 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

8

రైతులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

9

పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు

10

ఇలాంటివిప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.