✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kishan Reddy Tour: విజయవాడలో కిషన్ రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'.. సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి

ABP Desam   |  19 Aug 2021 08:55 PM (IST)
1

విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’లో పాల్గొన్నారు.

2

యాత్రలో భాగంగా విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు.

3

370 ఆర్టికల్ రద్దు చేశామన్నారు. చైనా ఎన్ని కుట్రలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొడుతోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు.

4

దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.

5

విజ‌య‌వాడ‌లో ఆశీర్వాద స‌భ ముగించుకుని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

6

కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు హకారం అందిస్తానని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

7

కేంద్రమంత్రిని సీఎం జగన్ ఆహ్వానించగా.. ముఖ్యమంత్రిని కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • విజయవాడ
  • Kishan Reddy Tour: విజయవాడలో కిషన్ రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'.. సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.