✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

YS Jagan Bus Yatra: జగన్ బస్సు యాత్రలో అవే హైలెట్, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ముద్దాడిన సీఎం

Venkatesh Kandepu   |  10 Apr 2024 05:24 PM (IST)
YS Jagan Bus Yatra: జగన్ బస్సు యాత్రలో అవే హైలెట్, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ముద్దాడిన సీఎం

జగన్ బస్సు యాత్ర

1

పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది.

2

12వ రోజు బస్సు యాత్ర గంటావారిపాలెం నుంచి ప్రారంభం అయింది. నిన్న రాత్రి జగన్ అక్కడే బస చేశారు.

3

గంటావారి పాలెం నుంచి సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల, విప్పెర్ల, నెకరికల్లు, దేవరంపాడు క్రాస్, కొండమోడు మీదుగా సాగింది.

4

బస్సు యాత్ర సాగుతున్న మార్గంలో జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు జనం హాజరయ్యారు.

5

పలు చోట్ల గజమాలలతో స్వాగతం పలికారు. బస్సుపై నిలబడి జగన్ అభివాదం చేస్తుండగా భారీ క్రేన్లతో గజమాలలను సిద్ధం చేశారు.

6

అన్నవరప్పాడు వద్ద గుమ్మడికాయలతో కొందరు మహిళలు దిష్టి తీశారు.

7

స్కూల్‌ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు జై జగన్‌ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

8

గంటావారిపాలెం రాత్రి బస వద్ద సీఎం జగన్‌ సమక్షంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు కొంత మంది వైసీపీలో చేరారు.

9

విజయవాడ వెస్ట్‌ కు చెందిన జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో జగన్ సమక్షంలోనే చేరారు.

10

కొంత మంది రోజు కూలీలు, కార్మికులు, గృహిణులు, స్కూలు పిల్లలు, కాలేజీ యువతులు సీఎం జగన్ ను కలిశారు.

11

అవ్వా తాతలను సీఎం జగన్ ప్రేమతో ముద్దాడారు.

12

తన బస్సు ద్వారం వద్ద మెట్లపై కూర్చొని తనను చూసేందుకు వచ్చిన వారితో సంభాషించారు.

13

పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను సీఎం జగన్ పలకరించారు.

14

సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొండమోడు జంక్షన్ వద్దకు చేరుకుంది.

15

ఉదయం నుంచి తీక్షణమైన ఎండ కాస్తున్నా జన సందోహం ఆగలేదు.

16

ఎక్కడికక్కడ సీఎం జగన్‌కు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • అమరావతి
  • YS Jagan Bus Yatra: జగన్ బస్సు యాత్రలో అవే హైలెట్, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ముద్దాడిన సీఎం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.