ఉరి ఘటన తర్వాత చేసిన మెరుపు దాడులు, పుల్వామా దాడి తర్వాత చేసిన బాలాకోట్ వైమానిక దాడి.. ఇవన్నీ భారత సైన్యం శక్తియుక్తులను ప్రపంచానికి చాటాయి. ఉగ్రవాదాన్ని భారత్ సహించదని స్పష్టం చేశాయి. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పోరాటం కనపడదు. భవిష్యత్ తరాలు కూడా భారత ఆర్మీని చూసి గర్వపడతాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో శాంతి నెలకొంది. కశ్మీర్ లో ఉగ్రవాదం త్వరలోనే అంతమవుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే ఇది సాధ్యపడుతుంది.                              - రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి