ఎవరికైనా దేశమే తొలి ప్రాధాన్యమన్న విషయాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి మీరు నేర్చుకోవాలి. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. కరోనా టీకా పంపిణీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా చిన్నారులు టీకా తీసుకున్నారు. ఇదే ఉత్సాహాన్ని అన్ని విషయాల్లోనూ కొనసాగించాలి. కేంద్రం ప్రవేశపెడుతున్న అన్ని విధానాలు యువతను దృష్టిలో ఉంచుకొనే తీసుకొస్తున్నాం. భారత్​కు చెందిన యువత.. విదేశాల్లోనూ. ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు.                                                       -      ప్రధాని నరంద్ర మోదీ