గత రెండున్నర సంవత్సరాలుగా కరోనా వైరస్ సృష్టించిన విపత్తు కారణంగా మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. నేను ఇప్పుడు తల్లి అయినా.. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడకు వచ్చాను. అసెంబ్లీలో మహిళా చట్ట సభ్యులకు సరైన భోజన గది, క్రౌచ్ కూడా లేదు. ప్రభుత్వం దీనిని గమనించి.. శాసనసభ సభ్యులు వారి పిల్లలను తీసుకురావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తే బావుంటుందని ఆశిస్తున్నాను.                                            -    సరోజ అహిరే, ఎన్‌సీపీ ఎమ్మెల్యే