రుతుపవనాల రాకలో ఎలాంటి ఆలస్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు పడొచ్చు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయి. గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులో రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుంది.                                                                                   - ఐఎండీ