నేను వార్డులో పర్యటిస్తోన్న సందర్భంగా కొందరు మహిళలు, పిల్లలు నాకు బురద స్నానం చేయించారు. ఇది చాలా పాత సంప్రదాయం. ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తారు. వారి ప్రార్థనలకు వర్షాలు పడాలని నేను కోరుకుంటున్నాను.                                                                          -  జై మంగల్ కనోజియా, భాజపా ఎమ్మెల్యే