కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయకూడదు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫరిణామాల గురించి కేంద్రం డేటాను విడుదల చేయాలి. అలాగే వ్యాక్సిన్ తీసుకోనివారిని పబ్లిక్‌ ప్రదేశాలకు రానివ్వకపోవడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి నిర్ణయాలు, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి.                                                    - సుప్రీం కోర్టు