జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందనే వార్త విని చాలా సంతోషపడ్డాను. నేనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న శివ భక్తులంతా సంతోషిస్తున్నారు. నిజం ఇప్పటికి బయటపడింది. కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తే వాటిని స్వాగతిస్తాం, అనుసరిస్తాం.                                                                        - కేశవ్ ప్రసాద్ మౌర్య, ఉత్తర్‌ప్రదేశ్‌డిప్యూటీ సీఎం