గోవాలో కాంగ్రెస్‌ నేతలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తోంది. భాజపాలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ నేతకు ఆ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందియ. ఒక్క గోవాలోనే కాదు.. ప్రతి రాష్ట్రంలో ఆపరేషన్‌ కమల్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. కానీ కర్ణాటకలో మాత్రం ఇది సాధ్యం కాదు.                                                                - సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ సీఎం