వయనాడ్ ఎంపీ రాహుల్ బాబా తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి చూస్తే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పెమ ఖండూ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఎనిమిదేళ్లలో ఏమి చేశారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. వీళ్లంతా మూసుకున్న కళ్లను తెరిచి చూడాలి. -                                          అమిత్ షా, కేంద్ర హోంమంత్రి