5 ఏళ్లలో 7 పీఎం మిత్రా( మెగా ఇంటిగ్రేటెడ్​ టెక్స్​టైల్​ రీజియన్​, అప్పారెల్​)  పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.4,445 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5F vision స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. 5F vision అంటే ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్.                                                    - పీయూష్​ గోయల్​, కేంద్ర మంత్రి