Just In

BMW కొత్త బైక్ గురూ - దీని పవర్ ముందు కార్ కూడా బలాదూర్!

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్, 28 మంది మావోయిస్టులు మృతి ! ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఏపీకి రూ.1,121 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం, త్వరలో ఆ ఖాతాల్లోకి నగదు జమ

పాక్ నుంచి దిగుమతులు బంద్, భారత్లో ధరలు పెరగనున్న వస్తువులు ఇవే, పాక్ పరిస్థితి మరీ దారుణం

పాక్ ఆర్మీ కాన్వాయ్ పేల్చివేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, 10 మంది జవాన్లు మృతి
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్..తప్పు ఒప్పుకున్న హైదరాబాద్ మెట్రో..
Assembly Elections 2022: ఓవైపు భాజపా సీఈసీ భేటీ.. మరోవైపు 2 రోజుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్
యూపీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు మోదీ నేతృత్వంలో భాజపా సీఈసీ భేటీ అయింది. మరోవైపు ఇప్పటికే 2 రోజుల్లో భాజపా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
Continues below advertisement

భాజపా సీఈసీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై గత రెండు రోజులుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
Continues below advertisement
కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు వర్చువల్గా హాజరయ్యారు.
రెండు రోజుల్లో..
ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి, రెండో విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
Continues below advertisement