సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను తొలి ప్రధానిగా చేసి ఉంటే దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎదురయ్యేవి కావు. దేశ ప్రజల్లో ఈ మేరకు ఓ అభిప్రాయం ఉంది. పటేల్‌ ఘనతను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయనే లేకపోతే దేశ చిత్రపటం ఇప్పటిలా ఉండేది కాదు. ఆయనో కర్మయోగి. తనను తాను ప్రచారం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించని నాయకుల్లో పటేల్ ఒకరు.                                                         -    అమిత్ షా, కేంద్ర హోంమంత్రి