కరోనా కాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.- ప్రపంచ ఆరోగ్య సంస్థ