సైకిల్ రైతులను పొలాలకు చేరుస్తుంది. వారి అభివృద్ధికి పునాది వేస్తుంది. మన పిల్లలను పాఠశాలలకు చేరుస్తుంది. ద్రవ్యోల్బణం ప్రభావం దీనిపై ఉండదు. సైకిల్ సామాన్యుల ఎయిర్‌క్రాఫ్ట్. గ్రామీణ భారతానికి గుర్తు. అలాంటి సైకిల్‌ను అవమానించడం దేశాన్ని అవమానించడమే.                                                          -   అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత