పరిగి మండలం బిచిగాని పల్లి అనే గ్రామంలో యుగంధర్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులో హత్య చేశారు. యువకుడిని మేడ, ఇతర పార్టుల్లో కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేసు విచారణ చేస్తున్నాం. గొంతుతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. మర్మాంగాన్ని కూడా కోశారు. - -సీఐ జీటీ నాయుడు