పల్నాడు జిల్లా , దాచేపల్లి మండలం , పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా , దామరచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి , పల్నాడు జిల్లా , గురజాల మండలం , పులిపాడు కూలీలతో వెళ్తున్న ఆటోను పొందుగుల వద్ద ఢీకొన్న లారీ

ఆటోలో ప్రయాణిస్తున్న 23 మంది తెలంగాణ కూలీలు

ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఏడుగురికి గాయాలు

హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

క్షతగాత్రులను 108 లో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలింపు

మృతులు ఐదుగురు మహిళలు