ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ ల‌క్ష్యాన్ని సాధించడం కోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొవిడ్ కార‌ణంగా ఆర్థిక వృద్ధి, రికవరీపై అనిశ్చితి నెల‌కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 5.1 శాతంగా అంచనా వేశాం. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.          -    శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్