= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి కేటాయింపులు Andhra Pradesh Budget 2025: అనంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే మాటలను గుర్తు చేశారు పయ్యావు కేశవ్. 'ఒక మహిళకు సాధికారత కల్పిస్తే-మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లు అవుతుంది' అన్న సిద్ధాంతాన్ని దృఢంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వసించారు. "స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా, దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు వని చేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే, రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది.
స్త్రీ నిధికి కేటాయించిన నిధులలో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ప్రక్కదారి పట్టించి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా, మా ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటుచర్యలు చేపడుతోంది.
నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.), మిషన్-శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను." అని చెప్పారు పయ్యావుల
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు Andhra Pradesh Budget 2025: "జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీన్, బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవనరం.. మూడు పూటలా అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలకు ప్రగాఢ కృతజ్ఞతా భావంతో మేం మరో నూవర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్దమవుతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ వంపుసెట్లకు 9 గంటల ఉచిత వగటిపూట విద్యుత్ను సరఫరా చేస్తోంది.
చేవల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మ్యానిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. "- పయ్యావుల కేశవ్
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: డ్రిప్ను సర్వనాశనం చేశారు: కేశవ్ "ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎన్. స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి.
"వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు."
మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62 శాతం జనాభాకు ఆనరాగా ఉంటూ, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ, ఈ రంగానికి సంబంధించిన అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల క్రింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్రింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు.
అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకేం తెలుసు! డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలోనే లేని రోజులలో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడినీ చూశాం.. దేశం అంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజులలో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడినీ చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియచెప్పాల్సి ఉంది! డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవ్వరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయిల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు గారు. అధ్యయనానికి ఇజ్రాయిల్కు వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ! ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులను, నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్సుకు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రంలేదు. పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే... నేషన్ థింక్స్ టుమారో... చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం ఆలోచిస్తారో... దేశం రేవు అదే ఆలోచిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..! డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి, అదనంగా 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ క్రింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. "- పయ్యావుల కేశవ్
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: స్వర్ణాంధ్ర-2047 దిశగా పరుగులు Andhra Pradesh Budget 2025: మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 లాంటి ఎన్నో విధానాలు తీసుకొచ్చింది.- పయ్యావుల కేశవ్
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి Andhra Pradesh Budget 2025: వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి
ఎస్సీల సంక్షేమానికి కేటాయింపులు- కోట్లు
ఎస్టీల సంక్షేమానికి కేటాయింపులు-8,159కోట్లు
బీసీల సంక్షేమానికి కేటాయింపులు- 47,456కోట్లు
మైనార్టీల సంక్షేమానికి కేటాయింపులు- 5,434 కోట్లు
మహిళ శిశు, వృద్ధుల, దివ్యాంగుల, సంక్షేమం - 4,332 కోట్లు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: స్కూళ్లకు ప్రత్యేక ప్యాకేజ్డ్ బియ్యం Andhra Pradesh Budget 2025: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు పయ్యావుల .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: స్కూళ్లకు ప్రత్యేక ప్యాకేజ్డ్ బియ్యం Andhra Pradesh Budget 2025: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు పయ్యావుల .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: స్కూళ్లకు ప్రత్యేక ప్యాకేజ్డ్ బియ్యం Andhra Pradesh Budget 2025: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం స్కూళ్లకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు పయ్యావుల .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే Andhra Pradesh Budget 2025: బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే
రెవెన్యూ లోటు - 33, 185కోట్లు
ద్రవ్యలోటు- 79,926 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా- 2,51, 162కోట్లు
మూల ధన వ్యయం అంచనా- 40,635 కోట్లు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: అమలు చేసిన హామీలు ఇవే Andhra Pradesh Budget 2025: ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు పెంచాం. ఉపాధ్యాయ నియామకాలకు ఆమోదం తెలిపింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: అమలు చేసిన హామీలు ఇవే Andhra Pradesh Budget 2025: ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు పెంచాం. ఉపాధ్యాయ నియామకాలకు ఆమోదం తెలిపింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: అమలు చేసిన హామీలు ఇవే Andhra Pradesh Budget 2025: ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు పెంచాం. ఉపాధ్యాయ నియామకాలకు ఆమోదం తెలిపింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: అమలు చేసిన హామీలు ఇవే Andhra Pradesh Budget 2025: ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు పెంచాం. ఉపాధ్యాయ నియామకాలకు ఆమోదం తెలిపింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: రూ.3.22లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ Andhra Pradesh Budget 2025: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో కూడిన 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: సవాళ్లు అధిగమించడం చంద్రబాబుకు కొత్తకాదు: పయ్యావుల Andhra Pradesh Budget 2025: కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి అనేక సవాళ్లు వెంటాడాయి. అందులో ముఖ్యమైంది ఆర్థిక సవాళ్లు. రాష్ట్రాన్ని లూటీ చేసి వ్యవస్థలను నాశనం చేసి ప్రభుత్వాన్ని అప్పగించారు. వాటిని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. చంద్రబాబు అధికారం చేపట్టిన ప్రతిసారీ ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఈసారి కూడా అదే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించడానికి రాత్రిపగలు కష్టపడుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Andhra Pradesh Budget 2025: ఏపీ పిల్లల భవిష్యత్ను మాపై పెట్టారు: పయ్యావుల 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టారు. వారి భవిష్యత్, వారి పిల్లల ఫ్యూచర్ను మాపై ఉంచారు. ఆ దిశగానే ప్రభుత్వం పని చేస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
AP Budget 2025-26: ఏపీ కేబినెట్ సమావేశం AP Budget 2025-26: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. నేడు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ను ఆమోదించింది.