విశాక వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండో రోజు జోష్ కొనసాగుతోంది. మొదటి రోజులు లాగానే భారీగా ఎంవోయూలు జరుగుతున్నాయి. భారీగా పారిశ్రామిక వేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నటు సంతకాలు చేస్తున్నారు. 


ఇప్పటి వరకు రెండో రోజు చేసుకున్న ఎంవోయూల వివరాలు ఇలా ఉన్నాయి. 


ఎకో స్టీల్‌ ఎంవోయూ- రూ. 894కోట్లు 
బ్లూస్టార్‌  ఎంవోయూ- రూ. 890 కోట్లు 
ఎస్‌ 2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ- రూ. 850 కోట్లు  
గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ- రూ. 800 కేట్లు
ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌  ఎంవోయూ- రూ. 800 కోట్లు 
రామ్‌కో  ఎంవోయూ- రూ. 750కోట్లు
క్రిబ్రో గ్రీన్‌  ఎంవోయూ- రూ. 725 కోట్లు 
ప్రకాశ్‌ ఫెరోస్‌  ఎంవోయూ- రూ. 723 కోట్లు 
ప్రతిష్ట బిజినెస్‌  ఎంవోయూ- రూ. 700కోట్లు 
తాజ్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
కింబర్లీ క్లార్క్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
అలియన్స్ టైర్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 679 కోట్లు 
దాల్మియా ఎంవోయూ- రూ. 650 కోట్లు 
అనా వొలియో ఎంవోయూ- రూ. 650 కోట్లు 
డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ ఎంవోయూ- రూ. 650 కోట్లు
ఈ ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ- రూ. 550 కోట్లు 
నాట్‌ సొల్యూషన్స్ ఎంవోయూ- రూ. 500 కోట్లు 
అకౌంటిపై ఇంక్‌ ఎంవోయూ- రూ. 488 కోట్లు
కాంటినెంట్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ- రూ. 400 కోట్లు 
నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ- రూ. 400కోట్లు 
అటమ్‌ స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
క్లేరియన్‌ సర్వీస్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
ఛాంపియన్ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
వీఆర్‌ఎం గ్రూప్‌ ఎంవోయూ- రూ. 342కోట్లు 
రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
హావెల్స్‌ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు 
సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు 
పోలో టవర్స్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
ఇండియా అసిస్ట్ ఇన్‌సైట్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
స్పార్క్ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
టెక్‌ విషెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
నియోలింక్‌ గ్రూప్‌్ ఎంవోయూ- రూ. 300 కోట్లు


ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు 
అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు 
సర్‌రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు 
ఎకో అజైల్‌ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు 
ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు 
హైథియన్‌ హ్యాయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు 
గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు  


తొలిరోజు పెట్టుబడులు 


1.ఎన్టీపీసీ-రూ.2,35,000 కోట్లు









3.రీన్యూ పవర్ -రూ.97,500 కోట్లు


4.ఇన్డోసాల్-రూ.76,033 కోట్లు


5.సెరింటికా రెన్యూవబుల్ -రూ.12,500 కోట్లు


6.అవడా గ్రూప్- రూ. 15,000 కోట్లు


7.ఎకోరెన్ ఎనర్జీ ఇండియా- రూ. 10,500 కోట్లు


8.ఆదిత్య బిర్లా - రూ.7,305 కోట్లు


9.అదానీ గ్రీన్ ఎనర్జీ- రూ. 21,820 కోట్లు


10.అరబిందో గ్రూప్ -రూ.10,365 కోట్లు


11.శ్యామ్ మెటల్స్ - రూ.7,700 కోట్లు


12.శ్రీ సిమెంట్స్ - రూ.5,500 కోట్లు


13.షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ. 8,855 కోట్లు


14.గ్రీన్కో- రూ. 47,600 కోట్లు


15.జిందాల్ స్టీల్ & పవర్-రూ. 7,500 కోట్లు


16.మోండలెజ్-రూ. 1,600 కోట్లు


17.ఒబెరాయ్ గ్రూప్-రూ. 1,350 కోట్లు


18.హచ్ వెంచర్స్-రూ. 50,000 కోట్లు


19.రెనికా-రూ. 8,000 కోట్లు


ఏపీలో రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ ఏపీలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు.  


ఏపీలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన


గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి యువతకు ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ విశాఖ జీఐఎస్ సదస్సులో తెలిపారు. ఏపీకి రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో అధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉందని సీఎం  జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు.