AP Cabinet Meet : ఏపీ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.