YS Jagan Mohan Reddy: వైసీపీ కార్యకర్త సింగయ్య కేసులో వైసీపీ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది.