Ramoji and Jagan: రామోజీరావు మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. " రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు. 

Continues below advertisement

Continues below advertisement