Ramoji and Jagan: రామోజీరావు మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. " రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
Ramoji Rao: రామోజీరావు మృతిపై స్పందించిన వైసీపీ అధినేత జగన్
Sheershika | 08 Jun 2024 09:49 AM (IST)
Jagan: రామోజీరావు మృతిపై సీఎం జగన్ మహోన్ రెడ్డి స్పందించారు. పత్రికారంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

రామోజీరావు మృతిపై స్పందించిన వైసీపీ అధినేత జగన్