మహా శివరాత్రి రోజు రాశుల ఆధారంగా చదువుకోవాల్సిన మంత్రం



మేషరాశి
మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి..ఓం నాగేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి.



వృషభ రాశి
వృషభ రాశి వారు మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి అయిన ఓం నమః శివాయ అని జపించాలి



మిధునరాశి
మిథున రాశివారు మాహా శివరాత్రి రోజు భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాష్టకం పఠించాలి



కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు శివుడికి పాలతో అభిషేకం చేసి..శివ చాలీశా పఠించాలి



సింహ రాశి
సింహరాశి వారు మహా శివరాత్రి రోజు పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి



కన్యా రాశి
మహా శివరాత్రి రోజు కన్యా రాశి వారు శివాష్టకం చదువుకుంటే బోళా శంకరుడి ఆశీస్సులు మీపై ఉంటాయి



తులారాశి
తులా రాశి వారు శివుడికి భంగ్ సమర్పించిన తర్వాత పంచాక్షరి మంత్రం అయిన ఓం నమః శివాయ జపించాలి.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు మహా శివరాత్రి రోజు ఓం పార్వతీనాథాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి



ధనుస్సు రాశి
మహాశివరాత్రి రోజు ధనస్సు రాశివారు శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు ఓం అంగరేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి



మకరరాశి
మహాశివరాత్రి రోజున మకర రాశి వారు ఓం భమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి



కుంభ రాశి
కుంభ రాశి వారు శంకరుడి అనుగ్రహం పొందడానికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి



మీనరాశి
మహా శివరాత్రి రోజు మీన రాశి వారు శివాలయానికి వెళ్లి శివాష్టకం పఠిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది