నిఫ్టీ 216 పాయింట్లు పెరిగి 19,189 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 803 పాయింట్లు పెరిగి 64,768 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 419 పాయింట్లు పెరిగి 44,747 వద్ద స్థిరపడింది.



ఎం అండ్‌ ఎం, ఇన్ఫీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హీరోమోటో కార్ప్‌ షేర్లు లాభపడ్డాయి.



అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.58,750గా ఉంది.



కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,820 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.12 శాతం పెరిగి రూ.25.26 లక్షల వద్ద కొనసాగుతోంది.