నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 18,817 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 446 పాయింట్లు పెరిగి 63,416 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 480 పాయింట్లు పెరిగి 44,121 వద్ద స్థిరపడింది.



అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి.



సిప్లా, బ్రిటానియా, టాటా కన్జూమర్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.03 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.59,180గా ఉంది.



కిలో వెండి రూ.600 పెరిగి రూ.71,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.24,530 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.28 శాతం పెరిగి రూ.25.09 లక్షల వద్ద ఉంది.