నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 19,444 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 213 పాయింట్లు పెరిగి 65,433 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 485 పాయింట్లు పెరిగి 44,479 వద్ద ముగిసింది.



హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, దివిస్‌ ల్యాబ్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జియో ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు లాభపడి 82.68 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,230 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 పెరిగి రూ.75,300 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.120 తగ్గి రూ.24,640 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.21.55 లక్షల వద్ద కొనసాగుతోంది.