నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19,711 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 66,589 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 630 పాయింట్లు పెరిగి 45,449 వద్ద స్థిరపడింది.



ఎస్బీఐ, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.



ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది.



కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.25,480 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.24.75 లక్షల వద్ద ఉంది.