నిఫ్టీ 99 పాయింట్లు తగ్గి 19,365 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 388 పాయింట్లు తగ్గి 65,151 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 55 పాయింట్లు తగ్గి 43,891 వద్ద ముగిసింది.



అదానీ పోర్ట్స్‌, టైటాన్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేర్లు లాభపడ్డాయి.



ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసల నష్టంతో 83.15 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,020 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 తగ్గి రూ.72500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.170 తగ్గి రూ.23,700 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 23,72,791వద్ద ఉంది.