నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 19,413 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 65,558 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 25 పాయింట్లు పెరిగి 44,665 వద్ద స్థిరపడింది.



టీసీఎస్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి.



పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, మారుతీ, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.60,000గా ఉంది.



కిలో వెండి రూ.2000 పెరిగి రూ.75,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.25,190 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.48 శాతం తగ్గి రూ.24.91 లక్షల వద్ద కొనసాగుతోంది.