బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 250 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్ల నష్టంతో 17,770 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 277 పాయింట్లు తగ్గి 41,282 వద్ద స్థిరపడింది.

టాప్ లాసర్స్ : ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్‌

టాప్ గెయినర్స్ : టైటాన్‌, ఎల్‌టీ, బజాజ్‌ ఆటో, ఐచర్‌ మోటార్స్‌, ఎన్‌టీపీసీ

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.150 తగ్గి రూ.57,230గా ఉంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.56 వద్ద స్థిరపడింది.

కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,500 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.25,000 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.47 శాతం పెరిగి రూ.18.08 లక్షల వద్ద కొనసాగుతోంది.