నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 19,439 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 273 పాయింట్లు ఎగిసి 65,617 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 115 పాయింట్లు తగ్గి 44,745 వద్ద ముగిసింది.



ఐచర్‌ మోటార్స్‌, సన్ ఫార్మా, టాటా కన్జూమర్‌, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి.



యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 82.36 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.59,410గా ఉంది.



కిలో వెండి రూ.73,400 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.24,720 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌1.42 శాతం పెరిగి రూ.25.21 లక్షల వద్ద కొనసాగుతోంది.