ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 17,893 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 142 పాయింట్ల లాభంతో 60,806 వద్ద ముగిశాయి.

నిఫ్టీ బ్యాంక్‌ 16 పాయింట్లు పెరిగి 41,554 వద్ద స్థిరపడింది.

టాప్ లాసర్: అదానీ ఎంటర్ ప్రైజెస్ ( -11%)

టాప్ గెయినర్ : బజాజ్ ఫిన్ సర్వ్ (2.27%)

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.160 పెరిగి రూ.57,710గా ఉంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 82.51 వద్ద స్థిరపడింది.

కిలో వెండి రూ.50 తగ్గి రూ.71,350 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.25,880 వద్ద ఉంది.

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.38 శాతం తగ్గి రూ.18.73 లక్షల వద్ద కొనసాగుతోంది.