నిఫ్టీ 9 పాయింట్లు పెరిగి 19,405 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 33 పాయింట్లు తగ్గి 65,446 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 149 పాయింట్లు తగ్గి 45,151 వద్ద స్థిరపడింది.



బజాజ్‌ ఆటో, దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి.



హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా కన్జూమర్‌, యూపీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే 20 పైసలు బలహీనపడి 82.22 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.59,060గా ఉంది.



కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,200 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.24,150 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.25.28 లక్షల వద్ద కొనసాగుతోంది.