నిఫ్టీ 144 పాయింట్లు తగ్గి 19,381 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 542 పాయింట్లు తగ్గి 65,240 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 482 పాయింట్లు తగ్గి 44,513 వద్ద ముగిసింది.



అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌, ఐచర్‌ మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.



టైటాన్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.76 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.2300 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,420 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ 1.27 శాతం తగ్గి రూ.24.03 లక్షల వద్ద కొనసాగుతోంది.