YS Sharmila on CM KCR : విద్యుత్ సరఫరాపై కేసీఆర్ సర్కారువి అబద్ధాలే | DNN | ABP Desam

Continues below advertisement

విద్యుత్ సరఫరాపై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెబుతోందని వైఎస్ షర్మిల అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram