Warangal Medico Preethi Died | Tension at NIMS: మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్యవిద్యార్థిని ప్రీతి నిన్నరాత్రి కన్నుమూశారు. ఆమె మృతదేహం తరలింపులో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ నిమ్స్ లో అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola