జనగామలో వేగంగా బమ్మెర పోతన స్మారక మందిర నిర్మాణం : మంత్రి ఎర్రబెల్లి
ABP Desam
Updated at:
10 Dec 2021 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచారిత్రాత్మక కవి బమ్మెర పోతన స్మారక మందిరం జనగామలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం,వల్మీడి సీతారామ చంద్ర ఆలయం ఇలా అనేక ఆలయాలను అభివృద్ది చేయడానికి భారీగా నిధులు ఖర్చుచేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.