జనగామలో వేగంగా బమ్మెర పోతన స్మారక మందిర నిర్మాణం : మంత్రి ఎర్రబెల్లి
Continues below advertisement
చారిత్రాత్మక కవి బమ్మెర పోతన స్మారక మందిరం జనగామలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం,వల్మీడి సీతారామ చంద్ర ఆలయం ఇలా అనేక ఆలయాలను అభివృద్ది చేయడానికి భారీగా నిధులు ఖర్చుచేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement