Moinabad Farm House: 24 గంటల్లోగా పోలీసుల ముందు హాజరవాలన్న తెలంగాణ హైకోర్టు

మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట హాజరవాలని ఆదేశించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola