Telangana Intermediate: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్. మార్చ్ నుండి ప్రాక్టికల్స్.. | ABP Desam
ABP Desam
Updated at:
04 Feb 2022 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత సంవత్సరం, కోవిడ్-19 కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్మెంట్లు ద్వారా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. కానీ ఈ ఏడాది విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ ఏడాది 70% సిలబస్ తో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబందించి ఇంటర్మీడియేట్ బోర్డు త్వరలోనే షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు సమాచారం.