Telangana BJP Operation Akarsh | TRS ఎమ్మెల్యేల ఎర కేసుతో ఆపరేషన్ కమలంకు బ్రేకులు..? | ABP Desam

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఇతర పార్టీలకు చెందిన బడా లీడర్లను ఆకర్షిస్తోంది. మెున్న ఈటల, నిన్న రాజగోపాల్, నేడు మర్రిశశిధర్ రెడ్డి. ఇలా జోరు మీదుంది. ఐతే..TRS ఎమ్మెల్యేల ఎర కేసు తరువాత ఆపరేషన్ కమలంకు బ్రేక్ పడ్డాయా..? సిట్ విచారణతో కమలనాథులు కన్ఫ్యూజన్ లో పడ్డారా..? ఆకర్ష్ ను కొన్నాళ్లు పక్కన పెట్టారా..? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. మరి ఆపరేషన్ కమలం దారెటు..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola