Republic Day వేడుకల ప్రదర్శనకు ఎంపికైన చిత్తూరు జిల్లాకు చెందిన సుధీర్ కలంకారీ చిత్రం. |

Continues below advertisement

స్వాతంత్య సమరోత్సాహానికి ప్రాణాలు అర్పించినవారు కొందరు అయితే సమరోత్సాహంలో పాల్గొన్న తెలుగు తేజాలు ఏందోరో ఉన్నారు.. అలాంటి వారి ఉద్యమ రూపానికి జీవం పోశారు చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన సుధీర్ ఆయన మిత్ర బృందం.. వీరు జీవం పోసిన కలంకారీ చిత్రం ఢిల్లీ రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల ప్రదర్శనకు ఎంపికైంది..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram