PM Modi Visits Ameerpet Gurudwara : అమీర్ పేట్ గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ | ABP Desam

Continues below advertisement

ప్రధాని నరేంద్రమోదీ అమీర్ పేట్ లోని గురుద్వారాను సందర్శించారు. హైదరాబాద్ లో రోడ్ షో ముగించుకున్న తర్వాత గురుద్వారాకు వెళ్లిన మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. తలపాగా ధరించిన మోదీ..గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram