PM Modi on Madiga Community : కామారెడ్డి సభలో మాదిగల రిజర్వేషన్ పై ప్రధాని మోదీ | ABP Desam
మాదిగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేసి తీరుతామని ప్రధాని మోదీ తెలిపారు. కామారెడ్డి లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన మోదీ..మాదిగల రిజర్వేషన్ కోసం కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు.