PM Modi Announces National Tribal University : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోదీ ప్రకటన | ABP Desam
మహబూబ్ నగర్ పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణకు వరాలజల్లు కురిపించారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో 900కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.