Pehlwans fight in Hyderabad : మోడీ కేసరి పహిల్వాన్ ఈవెంట్ లో ఘర్షణ | ABP Desam

బరిలోకి దిగిన కుస్తీ పట్టి బహుమతులు గెలుచుకోవాల్సిన పహిల్వాన్లు రింగు బయట ఘర్షణకు తలపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న మోడీ కేసరి పహిల్వాన్ ఈవెంట్ లో జాఫర్ పహిల్వాన్, సలాం పహిల్వాన్ మధ్య మొదలైన ఘర్షణ పెద్దదై రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola