K Kavitha in London : డెభ్బైకోట్ల మంది మహిళాశక్తిని గుర్తించాలన్న కవిత | ABP Desam
భారత్ లో ఉన్న డెభైకోట్ల మంది మహిళల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లండన్ పర్యటనలో ఉన్న ఆమె లండన్ లో వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్ లో జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియాస్ పొలిటికల్ రిప్రజంటేషన్ అన్న డిబేట్ లో పాల్గొని ప్రసంగించారు.